Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: ఒంగోలులో భర్తతో కలిసి ప్రియుడిని చంపేసిన భార్య?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:07 IST)
ఒంగోలులో పట్టపగలే దారుణం జరిగింది. గంధీ పార్కు వద్ద పట్టపగలే థామస్ అనే యువకుడిని భార్యాభర్తలు పొడిచి చంపేసారు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయారు. హతుడు ఒంగోలులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా హతుడిని ఓ ప్రణాళిక ప్రకారం పార్కుకి రప్పించి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన నిందితుల్లో మహిళతో థామస్ కి వివాహేతర సంబంధం వుందనీ, ఆ కారణం వల్లనే అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది.
 
గత కొన్ని రోజులుగా థామస్ కి ఈమెకి గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం థామస్ కి ఫోన్ కాల్ రావడంతో అతడు హడావుడిగా పార్కు వైపు వెళ్లాడు. కొన్ని నిమిషాల్లోనే హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments