Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: ఒంగోలులో భర్తతో కలిసి ప్రియుడిని చంపేసిన భార్య?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:07 IST)
ఒంగోలులో పట్టపగలే దారుణం జరిగింది. గంధీ పార్కు వద్ద పట్టపగలే థామస్ అనే యువకుడిని భార్యాభర్తలు పొడిచి చంపేసారు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయారు. హతుడు ఒంగోలులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా హతుడిని ఓ ప్రణాళిక ప్రకారం పార్కుకి రప్పించి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన నిందితుల్లో మహిళతో థామస్ కి వివాహేతర సంబంధం వుందనీ, ఆ కారణం వల్లనే అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది.
 
గత కొన్ని రోజులుగా థామస్ కి ఈమెకి గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం థామస్ కి ఫోన్ కాల్ రావడంతో అతడు హడావుడిగా పార్కు వైపు వెళ్లాడు. కొన్ని నిమిషాల్లోనే హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments