కూతురిపై అత్యాచారం చేశాడు... మరో నలుగురిని పిలిచి రేప్ చేయించాడు

అడుగడుగునా రాబందులు. అదును చూసి కాటేస్తున్న కామాంధులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడయ్యాడు. కన్నబిడ్డపై పైశాచికత్వానికి పాల్పడ్డాడు. వావివరుసలు మరిచిన మృగాడు. తన వాంఛను తీర్చుకోవడానికి తం

Webdunia
బుధవారం, 2 మే 2018 (18:47 IST)
అడుగడుగునా రాబందులు. అదును చూసి కాటేస్తున్న కామాంధులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడయ్యాడు. కన్నబిడ్డపై పైశాచికత్వానికి పాల్పడ్డాడు. వావివరుసలు మరిచిన మృగాడు. తన వాంఛను తీర్చుకోవడానికి తండ్రి చేసిన దుశ్చర్య ఇది. సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది.
 
చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన నాగరాజుకు 18 యేళ్ళ కుమార్తె ఉంది. భార్య అనారోగ్యంతో మూడేళ్ళ క్రితమే చనిపోయింది. వేరే పెళ్లి చేసుకున్న నాగరాజు ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని వేధిస్తూ వచ్చాడు. నాకు మీకన్నా ఎవరున్నారు అని కుమార్తె రోదించినా వినలేదు. దీంతో తండ్రే కామాంధుడిగా మారిపోయాడు. నెలరోజుల క్రితం కుమార్తె నిద్రిస్తుంటే అత్యాచారం చేశాడు. అంతటితో ఆగలేదు.. ఆ విషయం బయటకు చెబితే చంపేస్తానన్నాడు. తండ్రే కదా అనుకుని కుమార్తె బాధను తనలోనే దాచుకుంది. ఆ తరువాత తన స్నేహితులను తీసుకొచ్చాడు. వారితో గడపమన్నాడు. ఇలా ఐదుగురికి కన్న కుమార్తెను వారికి అప్పగించేశాడు. 
 
కన్న తండ్రి వేధింపులు తట్టుకోలేక స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది అభాగ్యురాలు. దీంతో నిందితుడు పరారయ్యాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments