Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (20:06 IST)
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 382 వ రోజు శనివారం నిర్వహించారు.
  
మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.
 
ఈ నిరసన కార్యక్రమంలో లో రైతులు,కళ్ళం రాజశేఖర రెడ్డి, ముప్పేర సదాశివరావు,పఠాన్ జానీ ఖాన్, మన్నవ సాంబశివరావు,షేక్ సాబ్ జాన్ ,ఉయ్యురు శ్రీనుబాబు, ము ప్పేర  మాణిక్యాలరావు,పలగాని సుబ్బారావు,కళ్ళం శ్రీనివాసరెడ్డి,గుంటక సాంబిరెడ్డి, మన్నవ కృష్ణారావు,షేక్ ఎఱ్ఱపిరు,ముప్పేర సుబ్బారావు ముప్పేర సాంబశివరావు,కళ్ళం రామిరెడ్డి ,షేక్ ఖుద్దుస్ ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments