Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (20:06 IST)
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 382 వ రోజు శనివారం నిర్వహించారు.
  
మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.
 
ఈ నిరసన కార్యక్రమంలో లో రైతులు,కళ్ళం రాజశేఖర రెడ్డి, ముప్పేర సదాశివరావు,పఠాన్ జానీ ఖాన్, మన్నవ సాంబశివరావు,షేక్ సాబ్ జాన్ ,ఉయ్యురు శ్రీనుబాబు, ము ప్పేర  మాణిక్యాలరావు,పలగాని సుబ్బారావు,కళ్ళం శ్రీనివాసరెడ్డి,గుంటక సాంబిరెడ్డి, మన్నవ కృష్ణారావు,షేక్ ఎఱ్ఱపిరు,ముప్పేర సుబ్బారావు ముప్పేర సాంబశివరావు,కళ్ళం రామిరెడ్డి ,షేక్ ఖుద్దుస్ ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments