Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు.. భారీ మోసం బట్టబయలు

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (14:38 IST)
విజయవాడలో ఓ కన్సల్టెన్సీ చేస్తున్న భారీ మోసం బట్టబయలు అయ్యింది. ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపుతామంటూ మోసం చేస్తున్నారు. ఈ చీటింగ్ కన్సల్టెన్సీ భారీ మోసాన్ని ఢిల్లీకి చెందిన స్పెషల్ పోలీస్ ఫోర్స్ గుర్తించింది. 
 
వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ పేరుతో ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి విదేశాలకు పంపిస్తున్నారు. 
 
మంగళవారం ఢిల్లీకి చెందిన స్పెషల్ పోలీస్ ఫోర్స్.. విజయవాడ వచ్చి స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ లో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ స్కామ్‌లో ముళ్లపూడి కేశవ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

Karthik Raju: సరికొత్తగా విలయ తాండవం వుంటుందన్న కార్తీక్ రాజు

Nani 34: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా పురుష చిత్రీకరణ పూర్తి

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments