Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 మంది యువతులు, మహిళలతో కామవాంఛ తీర్చుకున్న దొంగబాబా, ఎక్కడ?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (16:53 IST)
అసలే కరోనా కాలం. ఆరోగ్యంగా ఉండాలని, ఉద్యోగాలు రావాలలని, కుటుంబ సమస్యలు తొలగిపోవాలని ఇలా జనం భావిస్తున్నారు. దీంతో కొంతమంది బాబాలను ఆశ్రయిస్తున్నారు. అయితే దీన్నే ఆసరాగా చేసుకున్న కొంతమంది దొంగబాబాలు ఏకంగా మహిళలు, యువతలతో కామవాంఛ తీర్చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.
 
శ్రీకాళహస్తి పట్టణం పూసలవీధికి చెందిన ఒక వ్యక్తి బాబా అవతారమెత్తాడు. తన మంత్రశక్తులతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని, కరోనా రాకుండా చేస్తానని.. ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అలా అలా అందరికీ తెలిసింది. అసలు విషయం తెలియని కొంతమంది దొంగబాబాను ఆశ్రయించారు.
 
అమ్మాయిలు, మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారికి మత్తు మందు కలిపి ఇచ్చి నగ్నంగా ఫోటోలు తీసి వాటిని చూపించి లోబరుచుకునేవాడు. ఇలా 30 మంది మహిళలు, యువతుల జీవితాలతో చెలగాటమాడుకున్నాడు. నిన్న ఇదేవిధంగా ఒక కుటుంబం వెళ్ళింది. ఇద్దరు యువతులను మభ్యపెట్టాడు. 
 
దీంతో ఆ యువతులు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు పోలీసులకు ఆశ్రయించారు. విషయం బయటకు రానివ్వకుండా ఆ దొంగబాబా ఓ రాజకీయ పార్టీ నేతను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments