Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంపముంచిన ఫేస్‌బుక్ పరిచయం.. పెళ్లికి తర్వాత రెండు నెలలకే..?

Webdunia
గురువారం, 16 జులై 2020 (16:20 IST)
ఫేస్‌బుక్ పరిచయంతో ఓ యువతి మోసపోయింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా తిమ్మాపురంకి చెందిన కాశి అనే యువకుడు రాంనగర్‌కు చెందిన జ్యోతి అనే యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. మొదట ఆమెతో స్నేహం చేసి తర్వాత ప్రేమలోకి దించాడు. అనంతరం అతడిని నమ్మిన జ్యోతి పెళ్లి చేసుకుంది.
 
పెళ్లికి తర్వాత రెండు నెలల తర్వాత అసలు రంగు బయటపడింది. పెళ్లికి తర్వాత రెండు నెలలకే కట్నం తీసుకురావాలని కాశి అతడిని వేధించటం పెట్టాడు. దాంతో లైంగికంగా వాడుకుని వదిలేయడంతో తనకు న్యాయం చేయాలని జ్యోతి హెచ్చార్సీని వేడుకుంది. 
 
తమ కుటుంబం కట్నం ఇవ్వలేకపోవడంతో తనని వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై దోర్నాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం