Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:11 IST)
గంజాయిపైనా, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పైనా వ్యాఖ్య‌ల చేసిన టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాభి ఇంటిపై వైసీపీ వ‌ర్గాలు దాడిని మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ఖండించారు. విజయవాడలో ప‌ట్టాభి ఇంటికి రాధా స్వ‌యంగా వెళ్ళి ఆయ‌న్ని ప‌రామ‌ర్శించారు. పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించిన వంగవీటి రాధ వారి ఇంటిపై జ‌రిగిన దాడిపై పట్టాభి కుటుంబసభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
 
నాయ‌కుల ఇళ్లపై దాడి చేయడంపై వంగ‌వీటి రాధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపైకి వచ్చి మహిళలపై దాడి చేసి, చిన్న పిల్లలను భయబ్రాంతులకు గురిచేయడం నీచమైన చర్యగా అభివ‌ర్ణించారు. గుణదల నీచ రాజకీయాలు  తిరిగి పురుడు పోసుకుంటున్నాయి అనేందుకు ఇదే నిదర్శనం అని రాధా వ్యాఖ్యానించారు.

ఇళ్లల్లో ఉన్న మహిళలపై దాడి చేసేంత హేయమైన చర్యలకు ముగింపు ఏంటో చూపిస్తాన‌ని వంగ‌వీటి రాధా తీవ్రంగా హెచ్చ‌రించారు. గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు అని రాధా తీవ్ర స్వ‌యంతో అన్నారు. దీనితో అటు టీడీపీ, ఇటు వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య ఇపుడు ప‌చ్చ గ‌డ్డి వేస్తే, భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments