Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (10:11 IST)
గంజాయిపైనా, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పైనా వ్యాఖ్య‌ల చేసిన టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాభి ఇంటిపై వైసీపీ వ‌ర్గాలు దాడిని మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ఖండించారు. విజయవాడలో ప‌ట్టాభి ఇంటికి రాధా స్వ‌యంగా వెళ్ళి ఆయ‌న్ని ప‌రామ‌ర్శించారు. పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించిన వంగవీటి రాధ వారి ఇంటిపై జ‌రిగిన దాడిపై పట్టాభి కుటుంబసభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
 
నాయ‌కుల ఇళ్లపై దాడి చేయడంపై వంగ‌వీటి రాధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపైకి వచ్చి మహిళలపై దాడి చేసి, చిన్న పిల్లలను భయబ్రాంతులకు గురిచేయడం నీచమైన చర్యగా అభివ‌ర్ణించారు. గుణదల నీచ రాజకీయాలు  తిరిగి పురుడు పోసుకుంటున్నాయి అనేందుకు ఇదే నిదర్శనం అని రాధా వ్యాఖ్యానించారు.

ఇళ్లల్లో ఉన్న మహిళలపై దాడి చేసేంత హేయమైన చర్యలకు ముగింపు ఏంటో చూపిస్తాన‌ని వంగ‌వీటి రాధా తీవ్రంగా హెచ్చ‌రించారు. గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు అని రాధా తీవ్ర స్వ‌యంతో అన్నారు. దీనితో అటు టీడీపీ, ఇటు వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య ఇపుడు ప‌చ్చ గ‌డ్డి వేస్తే, భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments