Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం సింగిల్‌గానే వస్తోంది... అన్ని కేసుల్లో చింతమనేనికి బెయిల్

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (18:24 IST)
సింహం సింగిల్‌గానే వస్తుందని చింతమనేని అనుచరులు అంటున్నారు. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన చింతమనేని ప్రభాకర్‌పై వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదికి పైగా కేసులు నమోదు చేసి, అరెస్టు చేయించింది. ఆ తర్వాత ఒక్కో కేసులో బెయిల్ లభించినప్పటికీ.. మరో కొత్త కేసు పెడుతూ జైల్లోనే ఉంచింది. ఈ క్రమంలో చింతమనేనికి అన్ని కేసుల్లో బెయిల్ మంజూరైంది. 
 
దీంతో ఆయన శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. చింతమనేనిపై దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు, చింతమనేనికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ చింతమనేనికి అనుకూలంగా పోస్టర్లు, బ్యానర్లను భారీగా ఏర్పాటు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం నుంచి ఆడ పిశాచం.. సాంగ్ రిలీజ్

అచ్చ తెలుగులో స్వచ్ఛమైన ప్రేమ కథ కాలమేగా కరిగింది : దర్శకుడు శింగర మోహన్

దేవునికిచ్చిన మాట ప్రకారం బ్యాడ్ హ్యాబిట్స్ దూరం : సప్తగిరి

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments