Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి చేస్తే ఏపీ ప్రజలు ఓడించారంటున్న మాజీ మంత్రి రోజా, మరి తదుపరి ఎన్నికల్లో ఏం చేసి గెలుద్దామని?

ఐవీఆర్
శుక్రవారం, 14 జూన్ 2024 (19:01 IST)
ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా వుండే మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ట్వీట్ పైన చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆ ట్వీట్లో ఆమె రాసిన మాటలే. ఇంతకీ ఆమె ఏం రాశారంటే... చెడు చేసి ఓడిపోతే సిగ్గపడాల, కానీ మంచి చేసి ఓడిపాయాము. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాము, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాము'' అంటూ పేర్కొన్నారు.
 
ప్రజలకు మంచి చేస్తే ఎట్టి పరిస్థితులలో ఓడగొట్టే ప్రశ్నే వుండదన్నది ఎవరినైనా అడిగితే చెప్పే మాట. కానీ మంచి చేసినా ప్రజలు ఓడించారని రోజా అంటున్నారంటే... మరి తదుపరి ఎన్నికల నాటికి ఏం చేసి గెలుద్దామని అనుకుంటున్నారోనని ప్రశ్నిస్తున్నారు పలువురు ప్రజలు. దీనిపై రోజా ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments