Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా రాసిన లేఖ బాహుబలిలో కాలకేయుడు రాసినంత నీచంగా వుంది

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా తక్కువని టీడీపీ నేత డొక్కా మాణిక్యప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరాచకాలను ప్రశ్నించేవారిపై కేసులు

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (13:46 IST)
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా తక్కువని టీడీపీ నేత డొక్కా మాణిక్యప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరాచకాలను ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్రం ఎదురుదాడి చేస్తుందని దుయ్యబట్టారు. ఇందులో భాగమే బీజేపీ జాతీయాధ్యక్షుడి లేఖ అని డొక్కా మండిపడ్డారు. 
 
బాహుబలి సినిమాలో కాలకేయుడు రాసినంత నీచంగా అమిత్ షా లేఖ ఉందని విమర్శించారు. అమిత్ షా లేఖలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని డొక్కా గుర్తు చేశారు. ఏపీలోని ఐదు కోట్ల ప్రజల కోసం పోరాటం జరుగుతుంటే.. ప్రధాని మోదీకి వైసీపీ నేతలు సలాం కొడుతూ.. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని తెలిపారు. 2019లో చంద్రబాబు ఎవరికి మద్దతిస్తే వారే ప్రధాని అవుతారని డొక్కా జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments