Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా రాసిన లేఖ బాహుబలిలో కాలకేయుడు రాసినంత నీచంగా వుంది

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా తక్కువని టీడీపీ నేత డొక్కా మాణిక్యప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరాచకాలను ప్రశ్నించేవారిపై కేసులు

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (13:46 IST)
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా తక్కువని టీడీపీ నేత డొక్కా మాణిక్యప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరాచకాలను ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్రం ఎదురుదాడి చేస్తుందని దుయ్యబట్టారు. ఇందులో భాగమే బీజేపీ జాతీయాధ్యక్షుడి లేఖ అని డొక్కా మండిపడ్డారు. 
 
బాహుబలి సినిమాలో కాలకేయుడు రాసినంత నీచంగా అమిత్ షా లేఖ ఉందని విమర్శించారు. అమిత్ షా లేఖలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని డొక్కా గుర్తు చేశారు. ఏపీలోని ఐదు కోట్ల ప్రజల కోసం పోరాటం జరుగుతుంటే.. ప్రధాని మోదీకి వైసీపీ నేతలు సలాం కొడుతూ.. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని తెలిపారు. 2019లో చంద్రబాబు ఎవరికి మద్దతిస్తే వారే ప్రధాని అవుతారని డొక్కా జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments