Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా రాసిన లేఖ బాహుబలిలో కాలకేయుడు రాసినంత నీచంగా వుంది

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా తక్కువని టీడీపీ నేత డొక్కా మాణిక్యప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరాచకాలను ప్రశ్నించేవారిపై కేసులు

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (13:46 IST)
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువని.. కానీ చెప్పుకునేది మాత్రం చాలా తక్కువని టీడీపీ నేత డొక్కా మాణిక్యప్రసాద్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరాచకాలను ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్రం ఎదురుదాడి చేస్తుందని దుయ్యబట్టారు. ఇందులో భాగమే బీజేపీ జాతీయాధ్యక్షుడి లేఖ అని డొక్కా మండిపడ్డారు. 
 
బాహుబలి సినిమాలో కాలకేయుడు రాసినంత నీచంగా అమిత్ షా లేఖ ఉందని విమర్శించారు. అమిత్ షా లేఖలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని డొక్కా గుర్తు చేశారు. ఏపీలోని ఐదు కోట్ల ప్రజల కోసం పోరాటం జరుగుతుంటే.. ప్రధాని మోదీకి వైసీపీ నేతలు సలాం కొడుతూ.. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని తెలిపారు. 2019లో చంద్రబాబు ఎవరికి మద్దతిస్తే వారే ప్రధాని అవుతారని డొక్కా జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments