ఈ పాలనలో వున్నందుకు బాధపడుతున్నానంటూ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఆ వీడియో ఎప్పటిది?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (13:00 IST)
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో గిరిజలను పడుతున్న కష్టాల గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన బాలికలకు జరుగుతున్న వైద్యం చూసి తను చాలా బాధ పడుతున్నట్లు వెల్లడించారు.
 
ఇలాంటి పాలనలో ఎమ్మెల్యేగా వున్నందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో గిరిజనలు బాధలు చెప్పుకునేందుకు ఇక్కడ ఎవరూ లేరనీ, పట్టించుకునే మంత్రి లేరని అంటూ చెప్పారు. ఐతే ఈ వీడియో ఆమె తాజాగా మాట్లాడిందా లేదంటే గతంలో తెదేపా హయాంలో మాట్లాడినదా అనే అనుమానం కలుగుతోంది. మరి నిజం ఏంటో తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments