Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్లని కుర్తా.. నల్లని ప్యాంటులో శాంతి దూతలా జగన్ నయా లుక్.. అదిరిపోయింది గురూ...!!

వరుణ్
మంగళవారం, 2 జులై 2024 (14:02 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లుక్‌లో కనిపించారు. తెల్లని కుర్తా, నల్లని ఫ్యాంటు ధరించి కనిపించారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత మే నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైకాపా చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. గత ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్... పులివెందుల నుంచి తొలుత హైదరాబాద్‌కు అక్కడ నుంచి బెంగుళూరులోని తన ప్యాలెస్‌కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కొత్త లుక్‌లో కనిపించారు. ఈ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెల్లని కుర్తా, బ్లాక్ ప్యాంటులో మెరిసిపోయారు. వారం రోజులుగా బెంగుళూరులోనే ఉంటున్న ఆయన తన ప్యాలెస్‌కు వచ్చే అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఇపుడీ ఫోటోలు సామాజికమాద్యమంలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ ఫోటోలను చూస్తున్న అభిమానులు.. జగన్‌ను ఈ విధంగా ఎన్నడూ చూడలేదని అంటున్నారు. అంతేకాకుండా జగన్ ఓ శాంతిదూతలా కనిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుంటే, జగన్మోహన్ రెడ్డి మంగళవారం బెంగుళూరు నుంచి విజయవాడ తాడేపల్లికి చేరుకోనున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో బెంగుళూరు నుంచి విజయవాడకు వస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments