Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి మేలు జరగాలనే కాంగ్రెస్‌తో బాబు పొత్తు పెట్టుకున్నారు... నల్లారి

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (14:42 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు చాలా తెలివైన వ్యక్తి అంటూ కితాబిచ్చారు. అనంత పర్యటనలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు సాధ్యమని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిశారని వివరించారు.
 
దివంగత సీఎం వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పరితపింతేవారని.. అది ఆయన కలంటూ తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తారో.. కాంగ్రెస్‌కు మద్దతిస్తారో వైసీపీ, జనసేనలు తేల్చుకోవాలన్నారు. ఏ జట్టులో ఉండాలనుకుంటున్నాయో ఆ పార్టీలే తేల్చుకోవాలన్నారు. ఏపీలో బద్ధశత్రువులైన కాంగ్రెస్, టీడీపీలో పొత్తుతో ఒక్కటైన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments