Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి మేలు జరగాలనే కాంగ్రెస్‌తో బాబు పొత్తు పెట్టుకున్నారు... నల్లారి

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (14:42 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు చాలా తెలివైన వ్యక్తి అంటూ కితాబిచ్చారు. అనంత పర్యటనలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు సాధ్యమని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిశారని వివరించారు.
 
దివంగత సీఎం వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పరితపింతేవారని.. అది ఆయన కలంటూ తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తారో.. కాంగ్రెస్‌కు మద్దతిస్తారో వైసీపీ, జనసేనలు తేల్చుకోవాలన్నారు. ఏ జట్టులో ఉండాలనుకుంటున్నాయో ఆ పార్టీలే తేల్చుకోవాలన్నారు. ఏపీలో బద్ధశత్రువులైన కాంగ్రెస్, టీడీపీలో పొత్తుతో ఒక్కటైన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments