వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే చంపేశా : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు

Webdunia
సోమవారం, 23 మే 2022 (16:01 IST)
తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసినట్టు వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబు తెలిపారు. ఈ కేసులో ఆయన్ను కాకినాడ పోలీసులు వెల్లడించిన విషయం తెల్సిందే. 
 
ఏపీలోని కాకినాడలో జరిగిన ఈ హత్య కేసుతో గత నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసిన అనంతబాబు చేసిన నేరాన్ని అంగీకరించారు. 
 
తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నందుకే తాను ఒక్కడికే ఆయన్ను చంపానని పోలీసులకు చెప్పాడు. మరోవైపు, ఎమ్మెల్సీ అరెస్టు వివరాలను డీజీఐ పాలరాజు సోమవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments