Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే చంపేశా : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు

Webdunia
సోమవారం, 23 మే 2022 (16:01 IST)
తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసినట్టు వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబు తెలిపారు. ఈ కేసులో ఆయన్ను కాకినాడ పోలీసులు వెల్లడించిన విషయం తెల్సిందే. 
 
ఏపీలోని కాకినాడలో జరిగిన ఈ హత్య కేసుతో గత నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసిన అనంతబాబు చేసిన నేరాన్ని అంగీకరించారు. 
 
తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నందుకే తాను ఒక్కడికే ఆయన్ను చంపానని పోలీసులకు చెప్పాడు. మరోవైపు, ఎమ్మెల్సీ అరెస్టు వివరాలను డీజీఐ పాలరాజు సోమవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments