Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే చంపేశా : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు

Webdunia
సోమవారం, 23 మే 2022 (16:01 IST)
తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసినట్టు వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబు తెలిపారు. ఈ కేసులో ఆయన్ను కాకినాడ పోలీసులు వెల్లడించిన విషయం తెల్సిందే. 
 
ఏపీలోని కాకినాడలో జరిగిన ఈ హత్య కేసుతో గత నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసిన అనంతబాబు చేసిన నేరాన్ని అంగీకరించారు. 
 
తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నందుకే తాను ఒక్కడికే ఆయన్ను చంపానని పోలీసులకు చెప్పాడు. మరోవైపు, ఎమ్మెల్సీ అరెస్టు వివరాలను డీజీఐ పాలరాజు సోమవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments