Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాడు.. వాడుకున్నాడు.. పెళ్లి మాటెత్తగానే పరార్ : ఈవెంట్‌ నిర్వాహకుడి అరెస్టు

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (08:49 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన అడప శ్యాంకుమార్‌ రెడ్డి కేపీహెచ్‌బీ 6వ పేజ్‌లో నివసిస్తూ ఈవెంట్‌ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. 
 
వరకట్నం కింద రూ.5 లక్షలు డబ్బులు కూడా తీసుకున్నాడు. కొద్దిరోజులక్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్యాంకుమార్‌రెడ్డి, తల్లిదండ్రులు, వివాహానికి సహకరించిన అతడి స్నేహితుడు సతీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని శ్యాంకుమార్‌రెడ్డి, సతీష్‌ను అరెస్టు చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments