Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయినా ఆ అర్చకుడికి శ్రీవారి ఆలయం నుంచి మర్యాదలు, ఎలా వచ్చాయి..?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (23:16 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో వంశపారప్యంగా కుటుంబాల నుంచి సేవలందిస్తున్న వారు ఎవరైనా పరమపదిస్తే ఆలయ సంప్రదాయం ప్రకారం జరుపవలసిన మర్యాదలు జరుపబడతాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కరోనాతో మరణించిన శ్రీనివాసమూర్తి దీక్షితుల అంత్యక్రియల సంధర్భంగా శ్రీవారి ఆలయం నుంచి ఆలయ మర్యాదలతో సంప్రదాయ ఆచారం నిర్వహించి గౌరవించారు.
 
ఇందుకోసం చందనపు కర్ర, వరివట్టం, నిప్పులను తీసుకుని డోలు, నాదస్వరం, వాయిస్తూ పంచముఖం పోటు నుంచి శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా సిబ్బంది, అర్చకులు శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి ఆలయం వెనుక వైపునకు తీసుకెళ్ళారు. 
 
అక్కడ శ్రీ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు తరపున వచ్చిన వారికి వీటిని ఆలయ డిప్యూటీ ఈఓ అందించారు. వీటిని మరణించిన మాజీ ప్రధాన అర్చకుని అంత్యక్రియల కోసం వినియోగించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments