కరోనాతో చనిపోయినా ఆ అర్చకుడికి శ్రీవారి ఆలయం నుంచి మర్యాదలు, ఎలా వచ్చాయి..?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (23:16 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో వంశపారప్యంగా కుటుంబాల నుంచి సేవలందిస్తున్న వారు ఎవరైనా పరమపదిస్తే ఆలయ సంప్రదాయం ప్రకారం జరుపవలసిన మర్యాదలు జరుపబడతాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కరోనాతో మరణించిన శ్రీనివాసమూర్తి దీక్షితుల అంత్యక్రియల సంధర్భంగా శ్రీవారి ఆలయం నుంచి ఆలయ మర్యాదలతో సంప్రదాయ ఆచారం నిర్వహించి గౌరవించారు.
 
ఇందుకోసం చందనపు కర్ర, వరివట్టం, నిప్పులను తీసుకుని డోలు, నాదస్వరం, వాయిస్తూ పంచముఖం పోటు నుంచి శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా సిబ్బంది, అర్చకులు శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి ఆలయం వెనుక వైపునకు తీసుకెళ్ళారు. 
 
అక్కడ శ్రీ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు తరపున వచ్చిన వారికి వీటిని ఆలయ డిప్యూటీ ఈఓ అందించారు. వీటిని మరణించిన మాజీ ప్రధాన అర్చకుని అంత్యక్రియల కోసం వినియోగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments