Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nadendla: ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు.. వారికి మాత్రమే

సెల్వి
గురువారం, 22 మే 2025 (09:42 IST)
జూన్-1 నుండి ఆంధ్రప్రదేశ్‌లోని సరసమైన ధరల దుకాణాలలో రేషన్ కార్డుదారులకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
65 ఏళ్లు పైబడిన లబ్ధిదారులు, శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారికి వారి ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను అందిస్తామని నాదెండ్ల మనోహర్ అన్నారు. 
 
గతంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే నిత్యావసరాలను సరఫరా చేసే మొబైల్ రేషన్ డెలివరీ యూనిట్లను రద్దు చేసిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యావసరాలను పంపిణీ చేయాలని మనోహర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments