Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీకి ఏలూరు మేయర్ దంపతుల షాక్.. ఏమైంది?

సెల్వి
సోమవారం, 26 ఆగస్టు 2024 (21:34 IST)
ఏలూరు మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. 
 
ఈ లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపారు. ఇందులో పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యుడు పెదబాబు. 
 
అంతేగాకుండా మంగళవారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో మరికొంత మంది కార్పొరేటర్లతో మేయర్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments