Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాన రహదారిపై ఏనుగు బీభత్సం.. వాహనంపై దాడి..

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (12:35 IST)
ప్రధాన రహదారిపై ఏనుగు బీభత్సం సృష్టించి వాహనంపై దాడి చేసింది. ఈ ఘటన చిత్తూరులోని పలమనేరు గుడియాత్తంలో చోటుచేసుకుంది. ఈ ఘటనను కొందరు రికార్డు చేయగా, ప్రస్తుతం ఆ దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
ఒక ఏనుగు ప్రధాన రహదారిలోకి ప్రవేశించి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపింది. వాహనంపై ఏనుగు దాడి చేయడంతో భయంతో ప్రయాణికులు వాహనంపై నుంచి పరుగులు తీశారు.
 
మరో వాహనంలో ఉన్న వ్యక్తులు ఏనుగు దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించగా.. అది వాహనంపై దాడి చేసింది. చిత్తూరులో ఏనుగుల బీభత్సం రోజురోజుకు పెరుగుతోందని, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments