Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాపడ్డ ఎలక్ట్రిక్ బస్సు, ఆరుగురికి గాయాలు

Webdunia
బుధవారం, 24 మే 2023 (21:45 IST)
తిరుమల నుంచి దిగువ తిరుపతికి వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఘాట్ రోడ్డులోని 29, 30 మలుపు వద్ద బోల్తా పడింది. బస్సు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవరుతో సహా మరో ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
 
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అటుగా ఎస్పీఎఫ్ సిబ్బంది లోయలో పడిన బస్సును గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సు అద్దాలు పగులగొట్టి భక్తులను రక్షించారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.
 
ప్రమాదం జరిగిన వార్తను తెలుసుకున్న తితిదే ఈవో విచారణకు ఆదేశించారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులను ఘాట్ రోడ్లలో తిప్పుతుండగా ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తున్న వారితో అధికారులు మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments