Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాపడ్డ ఎలక్ట్రిక్ బస్సు, ఆరుగురికి గాయాలు

Webdunia
బుధవారం, 24 మే 2023 (21:45 IST)
తిరుమల నుంచి దిగువ తిరుపతికి వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఘాట్ రోడ్డులోని 29, 30 మలుపు వద్ద బోల్తా పడింది. బస్సు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవరుతో సహా మరో ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
 
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అటుగా ఎస్పీఎఫ్ సిబ్బంది లోయలో పడిన బస్సును గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సు అద్దాలు పగులగొట్టి భక్తులను రక్షించారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.
 
ప్రమాదం జరిగిన వార్తను తెలుసుకున్న తితిదే ఈవో విచారణకు ఆదేశించారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులను ఘాట్ రోడ్లలో తిప్పుతుండగా ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తున్న వారితో అధికారులు మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments