Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీ బ్రదర్స్ గృహాలు - ఆఫీసుల్లో తనిఖీలు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (10:36 IST)
అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్‌గా ఉన్న సీనియర్ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిల గృహాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. 
 
ముఖ్యంగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు చేశారు. 
 
తాడిపత్రితో పాటు హైదాబాద్ నగరంలోని వారి నివాసాల్లో అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 20 మంది అధికారులు వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల సందర్భంగా తాడిపత్రిలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments