Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీ బ్రదర్స్ గృహాలు - ఆఫీసుల్లో తనిఖీలు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (10:36 IST)
అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్‌గా ఉన్న సీనియర్ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిల గృహాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. 
 
ముఖ్యంగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు చేశారు. 
 
తాడిపత్రితో పాటు హైదాబాద్ నగరంలోని వారి నివాసాల్లో అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 20 మంది అధికారులు వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల సందర్భంగా తాడిపత్రిలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments