Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఆకట్టుకుంటున్న ప్రత్యేక హోదా వినాయకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. డి.ఆర్.మహల్‌ సమీపంలో ఈ ప్రత్యేక

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. డి.ఆర్.మహల్‌ సమీపంలో ఈ ప్రత్యేక హోదా వినాయకులను ఏర్పాటు చేశారు. 
 
పార్లమెంటులో సభ్యులందరూ ప్రత్యేక హోదాకు ఆమోదం తెలపాలంటూ ప్లకార్డులను చేతపట్టుకుని వున్న వినాయకులను ఏర్పాటు చేశారు. ఈ వైరైటీ వినాయకులను చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. 
 
మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అతిపెద్ద నారికేళ వినాయకున్ని ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ వినాయకున్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments