Webdunia - Bharat's app for daily news and videos

Install App

మితిమీరిన ఎండలో పని చేస్తే చర్మ కేన్సర్ తప్పదు : ఆస్ట్రేలియా ఉప ప్రధాని

మితిమీరిన ఎండలో పని చేస్తే చర్మ కేన్సర్ తప్పదని ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి బార్నబీ జోయ్‌స్ అంటున్నారు. ప్రస్తుతం ఆయన చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధిపై తన అనుభవాలను చెపుతూ ఎండలో పని చేస్తే చర

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:26 IST)
మితిమీరిన ఎండలో పని చేస్తే చర్మ కేన్సర్ తప్పదని ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి బార్నబీ జోయ్‌స్ అంటున్నారు. ప్రస్తుతం ఆయన చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధిపై తన అనుభవాలను చెపుతూ ఎండలో పని చేస్తే చర్మ కేన్సర్ ఖాయమని చెప్పడానికి తానో ఓ గొప్ప ఉదాహరణ అని అన్నారు. తన అనుభవాలు అనేక మందికి గుణపాఠమన్నారు. 
 
తాను చర్మ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈ వ్యాధిని నయం చేసుకొనేందుకు తాను చికిత్స పొందుతున్నాని చెప్పారు. ఎండ నుంచి కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తాను పాటించకపోవడం వల్ల దుష్ఫలితాలను తాను అనుభవిస్తున్నట్టు తెలిపారు. 
 
చికిత్స సందర్భంగా తన శరీరంపై ఏర్పడిన మచ్చలను ఆయన విలేకర్లకు చూపించారు. ఎండ వేడిని నిర్లక్ష్యం చేసి, పని చేసినందుకు మూల్యం చెల్లించుకుంటున్నానని చెప్పారు. నష్టాల గురించి ముందుగానే అవగాహన పెంచుకోవాలన్నారు. చిన్నటోపీ పెట్టుకొని పని చేస్తూ ఉంటారని, అది ఎండ నుంచి రక్షించదని వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments