Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

సెల్వి
గురువారం, 16 మే 2024 (23:17 IST)
ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో పల్నాడులో కలెక్టర్‌ను బదిలీ చేయడం, శాఖాపరమైన విచారణ ప్రారంభించడం, పల్నాడు, అనంతపురంలో ఎస్పీని సస్పెండ్ చేసింది. 
 
ఇంకా తిరుపతిలో ఎస్పీని బదిలీ చేయడం, ప్రభావిత జిల్లాల్లోని 12 మంది కిందిస్థాయి పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం, సిట్‌ను ఏర్పాటు చేయడం వంటి పలు చర్యలను ఆమోదించడం ద్వారా ఏపీలో ఎన్నికల అనంతరం హింసను ఈసీ పరిష్కరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు కూడా ఈసీ రంగం సిద్ధం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments