Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నంలో సైనేడ్ పెట్టి భర్త హత్యకు భార్య ప్లాన్...

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో ఓ దారుణం వెలుగుచూసింది. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య ప్లాన్ వేసింది. అన్నంలో సైనేడ్ పెట్టి హతమార్చేందుకు కుట్ర పన్నింది. ఈ కుట్రలో కుమారుడు కూడా భాగస్వామి కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని పోలసానిపల్లెలో గురునాథం - రాణి అనే దంపతులు ఉన్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో భర్తతో భార్యకు గొడవలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా కుమారుడు సహాయంతో భర్తను హత్య చేసేందుకు భార్య రాణి ప్లాన్ చేసింది. 
 
తమ ప్లాన్‌లో భాగంగా, భర్త తినే అన్నంలో సైనేడ్ కలిపి పెట్టింది. భోజనానికి కూర్చున్న గురునాథానికి అనుమానం వచ్చి అన్నం తినకుండా ప్రాణాలు రక్షించుకుని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భార్యను, కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments