Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగో జిల్లాలో కలకలం రేపుతున్న విద్యార్థుల వరుస మరణాలు

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (18:02 IST)
పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గత 30 రోజుల్లో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస మరణాలకు గల కారణాలను గుర్తించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ జిల్లాలోని పలువురు విద్యార్థులు అనారోగ్యానికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ అంతుచిక్కని జ్వరాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ కళ్ల ముందే తమ పిల్లలు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
ముఖ్యంగా, కొయ్యలగూడెం మండలం బోడిగూడానికి చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడకు వెళ్లిన వైద్య సిబ్బందిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే, పాఠశాలను కూడా మూసివేయించారు. ఈ అంతుచిక్కని జ్వరాలపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments