Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లా లొదొడ్డిలో విషాదం - కల్తీ కల్లుతాగి ఐదుగురు మృత్యువాత

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:35 IST)
తూర్పు గోదావరి జిల్లా లొదొడ్డిలో విషాదం జరిగింది. కల్తీ కల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా గిరిజనులే కావడం గమనార్హం. జిల్లాలోన రాజవొమ్మంగి మండలంలోని లొదొడ్డిలో ఈ విషాదకర ఘటన జరిగింది.
 
ఈ గ్రామంలో విక్రయించే కల్లు సేవించేందుకు కొందరు గిరిజనలు బుధవారం ఉదయం వెళ్లారు. కల్లు తాగిన వారిలో కొందరు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. మృతుల్లో గంగరాజు, లోవరాజు, సన్యాసయ్య, సుగ్రీవ ఏసుబాబులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అశ్వనీదత్ చేతిలో వున్న లెటర్ లో ఏముందో తెలుసా !

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments