Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (15:26 IST)
ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని భూకంపం సంభవించడంతో కోస్తా ప్రాంతాల్లో కలకలం రేగింది. 
 
మంగళవారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. ఈ భూప్రకంపనల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. సముద్రానికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments