Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భూప్రకంపనలు, కాకినాడ కదిలిందా?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (17:33 IST)
బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1 గా నమోదయింది. ఈ నేపథ్యంలోలో తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 
 
భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు – ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపానికి సంబంధించిన వివరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది.
 
ఈ మధ్యాహ్నం 12:35 గంటల ప్రాంతంలో భూమి కి పది కిలోమీటర్ల నూతన భూమి కన్పించిందని వివరించింది. అటు ఏపీ లోని కాకినాడకు దక్షిణ మరియు ఆగ్నేయ దిశలో 296 కిలోమీటర్లు, రాజమండ్రి కి దక్షిణాన మరియు ఆగ్నేయంగా 312 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. 
 
ఇక ఈ భూకంప ప్రభావంతో చెన్నై లోని పలు ప్రాంతాల్లో ప్రజలు… ఇల్లు, ఆఫీస్ లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఇది భూకంపం మాత్రమేనని.. ఎలాంటి సునామీ హెచ్చరిక లు లేవని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments