Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు 'ఈ-వాచ్' మొబైల్‌యాప్‌

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:20 IST)
'ఈ-వాచ్' పేరుతో మొబైల్‌యాప్‌తో పాటు కాల్‌ సెంటర్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రారంభించనున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ యాప్‌ను తీసుకువస్తున్నటు తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎన్నికలకు సంబంధం ఉండే ఏ ఇతర సమస్యలు మీదనైనా ఫిర్యాదులు చేసేవారు ఈ కాల్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చునని, యాప్‌ను కూడా సద్వినియోగపరుచుకోవచ్చని ఎస్‌ఇసి కార్యాలయం తెలిపింది.
 
అయితే ఈ యాప్‌ ఇప్పుడు వివాదాస్పదమౌతోంది. ఈ యాప్‌ తీసుకురావడంపై అధికార వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఇది రమేష్‌ కుమార్‌ ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు యాప్‌ అని, తమకు తెలియకుండా దీన్ని రూపొందించారని విమర్శిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments