Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (08:59 IST)
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై వైకాపా అధిష్టానం సస్పెండ్ వేటువేసింది. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఒకవైపు కుటుంబ కలహాలు, మరోవైపు, తన ప్రియురాలితో కలిసి బాహ్య ప్రపంచంలో చేయకూడని పనులు చేస్తూ ప్రధాన వార్తల్లో నిలిచారు. ఇవన్నీ వైకాపా అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. దీంతో ఆయననపై సస్పెండ్ వేటు వేసింది. 
 
దీనిపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తనను వ్యక్తిగత కారణాలతో అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిసి మానసికక్షోభకు గురైనట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తాను పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, ప్రతిపక్షాల మీదు విరుచుకుపడ్డానని తెలిపారు. అయితే, రాజకీయ క్రినీడలో బలైపోయానేమో అనిపిస్తుందన్నారు. 
 
తాను ఎపుడూ పార్టీకి ద్రోహం చేయలేదన్నారు. తప్పుడు పనులు చేయలేదని అన్నారు. స్వతంత్రుడినై తటస్థంగా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని నమ్ముతున్నట్టు చెప్పారు. తనకు ఈ హోదాను గౌరవాన్ని ఇచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments