Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.77 కోట్లు

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (18:09 IST)
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానం ఇంద్రకీలాద్రిపై మహామండపంలో హుండీల్లోని కానుక‌ల‌ను లెక్కించారు. గడచిన 21 రోజుల‌కుగాను 37 హుండీల్లో కానుక‌ల‌ను లెక్కించ‌గా రూ.1,77,66,026 న‌గ‌దు,   
415 గ్రాములు బంగారం, 6.100 కిలోగ్రాముల వెండి వ‌స్తువుల‌ను క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు భ‌క్తులు కానుక‌గా స‌మ‌ర్పించారు.

పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు, పాలకమండలి సభ్యులు ఎన్.అంబిక, దేవాదాయ‌ శాఖ  సిబ్బంది, ఎస్‌పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments