Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ నివాసం వద్ద డీఎస్సీ 2008 అభ్యర్థులు నిరసన

Webdunia
ఆదివారం, 7 జులై 2019 (12:23 IST)
తాడేపల్లి: భారీ స్థాయిలో సీఎం నివాసానికి చేరుకున్న డీఎస్సీ అభ్యర్థులు నిరసన చేపట్టారు. డీఎస్సీ 2008లో నష్టపోయిన 4657 మంది కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 
 
 
గత పది సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నా సమస్య పరిష్కారం కాలేదని అభ్యర్థుల ఆందోళన చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చి తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. 
 
 
ఆర్థికశాఖలో నిలిచిపోయిన జీవోను విడుదల చేసి డిఎస్సీ 2008 అభ్యర్థులకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
దాదాపుగా వంద మందికి పైగా ఆందోళనలో డిఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments