Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో డ్రగ్స్ కలకలం - రైల్వేస్టేషన్‌లో భారీగా..

Webdunia
సోమవారం, 30 మే 2022 (12:26 IST)
అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. ఈ జిల్లాలోని గుంతకల్ రైల్వే స్టేషన్‌ పార్శిల్ ఆఫీసులో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ మీదుగా తరసిస్తున్న కొకైన్‌ను స్థానిక పోలీసులు నిఘావేసి మరీ పట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌లో పార్శిల్ కార్యాలయంలో వద్ద డ్రగ్స్ పంచుతున్నట్టు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
 
దీనికి సంబంధించి విజయవాడకు చెందిన పఠాన్ ఫిరోజ్ ఖాన్, గోవాకు చెందిన కరణ్ షిండే, ఆకాష్ గంగూలీ అనే ముగ్గురు డ్రగ్స్ ఫెడ్లరను అరెస్టు చేశారు. గోవాకే చెందిన కృష్ణ, రోనాల్డ్ అనే ఇద్దరు నిందితులు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. దీనిపై గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప నేతృత్వంలోని పోలీస్ బృందం విచారణ జరుపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments