Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో డ్రగ్స్ కలకలం - రైల్వేస్టేషన్‌లో భారీగా..

Webdunia
సోమవారం, 30 మే 2022 (12:26 IST)
అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. ఈ జిల్లాలోని గుంతకల్ రైల్వే స్టేషన్‌ పార్శిల్ ఆఫీసులో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ మీదుగా తరసిస్తున్న కొకైన్‌ను స్థానిక పోలీసులు నిఘావేసి మరీ పట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌లో పార్శిల్ కార్యాలయంలో వద్ద డ్రగ్స్ పంచుతున్నట్టు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
 
దీనికి సంబంధించి విజయవాడకు చెందిన పఠాన్ ఫిరోజ్ ఖాన్, గోవాకు చెందిన కరణ్ షిండే, ఆకాష్ గంగూలీ అనే ముగ్గురు డ్రగ్స్ ఫెడ్లరను అరెస్టు చేశారు. గోవాకే చెందిన కృష్ణ, రోనాల్డ్ అనే ఇద్దరు నిందితులు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. దీనిపై గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప నేతృత్వంలోని పోలీస్ బృందం విచారణ జరుపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments