Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుబై కేసు.. ఏ క్షణమైనా అరెస్టు

Webdunia
ఆదివారం, 22 మే 2022 (10:53 IST)
తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌పై పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడిని కీలక నిందితుడిగా పేర్కొన్నారు. దీంతో అజ్ఞాతంలో ఉన్న ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
ఇదే అంశంపై కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ ఆదేశాల మేరకు డ్రైవర్‌ మృతి కేసును సీరియస్‌గా విచారిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 
 
అందువల్ల ఈ హత్య కేసులో నిందితుడిని అనంత భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వివిధ సెక్షన్లను ఈ కేసులో చేర్చేందుకు పోలీసులు న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments