Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుబై కేసు.. ఏ క్షణమైనా అరెస్టు

Webdunia
ఆదివారం, 22 మే 2022 (10:53 IST)
తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌పై పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడిని కీలక నిందితుడిగా పేర్కొన్నారు. దీంతో అజ్ఞాతంలో ఉన్న ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
ఇదే అంశంపై కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ ఆదేశాల మేరకు డ్రైవర్‌ మృతి కేసును సీరియస్‌గా విచారిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 
 
అందువల్ల ఈ హత్య కేసులో నిందితుడిని అనంత భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వివిధ సెక్షన్లను ఈ కేసులో చేర్చేందుకు పోలీసులు న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments