Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 160 కోట్లతో డ్రీమ్ ప్రాజెక్ట్.. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం

సెల్వి
శనివారం, 19 అక్టోబరు 2024 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శనివారం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) ప్రాజెక్టు పనులను పునఃప్రారంభించారు. రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో గత ఐదేళ్ల విరామం తర్వాత 'డ్రీమ్ ప్రాజెక్ట్'ను ప్రారంభించారు. 
 
2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూటమి సర్కారు కొలువు దీరడంతో అమరావతి రాజధాని ప్రాజెక్టుకు పెద్దపీట వేసింది. అక్టోబర్ 16న జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో పనులు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు శనివారం అధికారిక ప్రకటనలో తెలిపారు. అమరావతిని సంపద సృష్టికి కేంద్రంగా మార్చే వారికే భూముల కేటాయింపులు జరపాలని నిర్ణయించారు. 
 
టాప్ 10 కాలేజీలు, స్కూల్స్, ఆసుపత్రులు ఏర్పాటయ్యేలా ప్రణాళికలు రచించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 160 కోట్లతో ఏడు అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది. ఆ పనులను గత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం