Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీపీఆర్ఓ భాస్కర నారాయణకు విజయవాడ ఎస్ఐసి ఎడిగా పదోన్నతి

Webdunia
శనివారం, 10 జులై 2021 (12:54 IST)
మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పౌర సంబంధాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న యం. భాస్కర నారాయణకు సహాయ సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ సమాచార శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

1993లో ఎపిపియస్సి ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా డిపిఆర్ఓ కార్యాలయంలో సహాయ పౌర సంబంధాధికారిగా నియమియలైన భాస్కర నారాయణ కొవ్వూరు, నర్సాపురంలో డివిజనల్ పౌర సంబంధాధికారిగా పనిచేసి పదోన్నత పై 2017 సెప్టెంబర్ లో కృష్ణా జిల్లా పౌర సంబంధాధికారిగా నియమితులైయ్యారు.

ప్రస్తుతం డిపిఆర్‌గా పనిచేస్తున్న ఆయనకు విజయవాడ రాష్ట్ర సమాచార కేంద్రం కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. సమాచార శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు సహాయ సంచాలకులుగా ఆయన స్టేట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సెంట‌ర్లో భాధ్యతలను చేపట్టారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments