Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జిలో జంట హత్యలు.. ప్రియురాలిని హత్యచేసి ప్రియుడు ఆత్మహత్య

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (15:52 IST)
ఏపీలోని కర్నూలు లాడ్జిలో జంట హత్యలు కలకలం రేపాయి. హోటల్లో ప్రియురాలిని హత్య చేసి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు నందికొట్కూరుకు చెందిన విజయ్, రుక్సానాగా పోలీసులు గుర్తించారు. 
 
హోటల్లో ప్రియురాలిని హత్య చేసి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణంగా పోలీసులు చెప్తున్నారు. 
 
రుక్సానాకు వివాహం అయ్యి, ఓ కొడుకు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments