Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూరదర్శన్ ఆన్లైన్ తరగతుల షెడ్యూలు మార్పు

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (10:09 IST)
దూరదర్శన్‌లో నిర్వహిస్తోన్న 'ఆన్‌లైన్' తరగతుల షెడ్యూలులో మార్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు సమాచారాన్ని విడుదల చేసింది.

కరోనా నేపధ్యంలో... ప్రభుత్వం దూరదర్శన్‌లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా... సోమవారం(ఈ నెల 13) నుంచి 31 వ తేదీ వరకు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో... వారంలో ఐదు రోజులు, రోజుకు ఆరు గంటల చొప్పున తరగతులు ప్రసారమవుతాయి.

ఒకటి, రెండు తరగతులకు... మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు, 6, 7 తరగతులకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి, 3 గంటల వరకు, 8, 9 తరగతులకు... మధ్యాహ్నం 3 గంటల నుంచి, 4 గంటల వరకు, పదవ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments