Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూరదర్శన్ ఆన్లైన్ తరగతుల షెడ్యూలు మార్పు

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (10:09 IST)
దూరదర్శన్‌లో నిర్వహిస్తోన్న 'ఆన్‌లైన్' తరగతుల షెడ్యూలులో మార్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు సమాచారాన్ని విడుదల చేసింది.

కరోనా నేపధ్యంలో... ప్రభుత్వం దూరదర్శన్‌లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా... సోమవారం(ఈ నెల 13) నుంచి 31 వ తేదీ వరకు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో... వారంలో ఐదు రోజులు, రోజుకు ఆరు గంటల చొప్పున తరగతులు ప్రసారమవుతాయి.

ఒకటి, రెండు తరగతులకు... మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు, 6, 7 తరగతులకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి, 3 గంటల వరకు, 8, 9 తరగతులకు... మధ్యాహ్నం 3 గంటల నుంచి, 4 గంటల వరకు, పదవ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments