Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ వంద రోజుల పాలనలో 30 మార్కులు కూడా తెచ్చుకోలేదు.. డొక్కా

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (14:23 IST)
సీఎం జగన్ నూరు రోజుల పరిపాలన వంద తప్పటడుగులు వేసిందని.. వంద తడబాట్లుగా వుందని డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయన తప్పటడుగులతో రాష్ట్రం తిరోగమనం అవుతుందని, ఇసుకలో, కాంట్రాక్టులలో యాబై శాతం ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చట్టం చేశారు. ఇప్పటి వరకు యాబై శాతం ఎంత మంది యస్సీ, యస్టీలకు ఇచ్చారొ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదుల చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఇసుక టెండర్లలో ఎంత మంది ఎస్సీ యస్టీలకు యాభై శాతం ఇచ్చారో చెప్పాలి. రివర్స్ టెండరింగ్లో హైకోర్టు ముట్టికాయలు వేసింది. ఇసుక కొరతతో  అణగారిన వర్గాలకు చెందిన వారే ఇబ్బందులకు గురౌతున్నారని గుర్తు చేశారు. 
 
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులు పనులు లేక ప్రజలు రోడ్డున పడ్డారు. వందరోజులు పని నష్టపోయిన వారిని ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటుందని ప్రశ్నించారు.

వంద రోజుల పాలనలో ముప్పై మార్కులు కూడా తెచ్చుకోలేక ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. తప్పటడుగుల నుండి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments