Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గురువు చెప్పినట్లు చేస్తున్నా: యాగంటి క్షేత్రంలో మహిళా అఘోరి పూజలు (video)

ఐవీఆర్
శనివారం, 9 నవంబరు 2024 (13:16 IST)
నిన్న శ్రీకాళహస్తిలో దర్శనం కోసం వెళ్లిన మహిళా అఘోరి తనకు ఆలయ ప్రవేశం లేకుండా చేసారంటూ ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమె కర్నూలు లోని యాగంటి క్షేత్రంలో పరమేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేసింది. తన గురువుగారు చెప్పిన మార్గంలో నడుస్తున్నాననీ, లోక కళ్యాణం చేయడానికి మాత్రమే వచ్చానంటూ చెప్పుకొచ్చింది.
 
సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెపుతున్న ఈ మహిళా అఘోరీ, కుంభమేళా ఆహ్వానం మేరకు మూడు రోజుల పాటు అక్కడికి వెళ్లి మళ్లీ వస్తాను అని చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో తన పర్యటన ఉంటుందన్న అఘోరి, యాగంటి దర్శనానంతరం మహానందికి బయలుదేరి వెళ్లింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments