Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

ఐవీఆర్
శుక్రవారం, 17 మే 2024 (20:43 IST)
కరెంట్ షాక్ కొట్టి స్పృహ కోల్పోయిన ఆరేళ్ల బాలుడిని ఓ వైద్యురాలు బ్రతికించారు. వివరాల్లోకి వెళితే... విజయవాడలోని అయ్యప్ప నగర్‌లో విద్యుదాఘాతానికి గురైన ఆరేళ్ల బాలుడి ప్రాణాలను డాక్టర్ రవళి కాపాడారు. ఆమె కాపాడినప్పుడు తీసిన దృశ్యాల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి అనే బాలుడు రోడ్డుపై విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అటుగా వెళుతున్న వైద్యురాలు రవళి, బాలుడి తల్లిదండ్రుల ఆందోళనను గమనించి, వెంటనే చర్యలు చేపట్టారు. డాక్టర్ రవళి వెనువెంటనే రోడ్డుపైనే బాలుడికి సీపీఆర్‌ చేయించింది.
 
ఆమె సకాలంలో ప్రధమ చికిత్స చేసి సాయిని ఆసుపత్రికి తరలించి అవసరమైన చికిత్స అందించారు. ఆమె సకాలంలో అందించిన అమూల్యమైన చికిత్సతో బాలుడు కోలుకున్నాడు. అతడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ రవళి చేసిన వైద్య సహాయంపై సోషల్ మీడియాలో ప్రజల నుండి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments