Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

ఐవీఆర్
శుక్రవారం, 17 మే 2024 (20:43 IST)
కరెంట్ షాక్ కొట్టి స్పృహ కోల్పోయిన ఆరేళ్ల బాలుడిని ఓ వైద్యురాలు బ్రతికించారు. వివరాల్లోకి వెళితే... విజయవాడలోని అయ్యప్ప నగర్‌లో విద్యుదాఘాతానికి గురైన ఆరేళ్ల బాలుడి ప్రాణాలను డాక్టర్ రవళి కాపాడారు. ఆమె కాపాడినప్పుడు తీసిన దృశ్యాల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి అనే బాలుడు రోడ్డుపై విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అటుగా వెళుతున్న వైద్యురాలు రవళి, బాలుడి తల్లిదండ్రుల ఆందోళనను గమనించి, వెంటనే చర్యలు చేపట్టారు. డాక్టర్ రవళి వెనువెంటనే రోడ్డుపైనే బాలుడికి సీపీఆర్‌ చేయించింది.
 
ఆమె సకాలంలో ప్రధమ చికిత్స చేసి సాయిని ఆసుపత్రికి తరలించి అవసరమైన చికిత్స అందించారు. ఆమె సకాలంలో అందించిన అమూల్యమైన చికిత్సతో బాలుడు కోలుకున్నాడు. అతడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్ రవళి చేసిన వైద్య సహాయంపై సోషల్ మీడియాలో ప్రజల నుండి ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments