Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పెళ్లికి శివప్రసాద్ ఏం చేశారో తెలుసా?

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:27 IST)
టీడీపీ మాజీ ఎంపీ డాక్టర్‌ నారుమల్లి శివప్రసాద్‌ అనారోగ్యంతో శనివారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

శివప్రసాద్‌కు ఒక్క టీడీపీతోనే కాదు అన్ని పార్టీలతోనూ.. ముఖ్యనేతలతో మంచి సాన్నిహిత్యం ఉంది. ‘ప్రేమతపస్సు’ సినిమా దర్శకత్వం వహిస్తున్నప్పుడు టీడీపీ నుంచి తిరుపతి ఎంపీ టికెట్టు ఆఫర్‌ వచ్చినా.. అప్పట్లో ఆయనకు సినిమాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి వెళ్లలేదు.

వైఎస్‌ రాజారెడ్డితో ఉన్న పరిచయంతో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆయనకు కాంగ్రెస్‌ తరఫున 1996లో తిరుపతి ఎంపీ టికెట్టును ఆఫర్‌ చేశారు. నేదురుమల్లి జనార్దన రెడ్డి అడ్డుపడడంతో టికెట్టు దక్కలేదు.

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ పెళ్లికి తిరుపతి నుంచి ఈయన, ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి వంద వాహనాల్లో జనాలను పిలుచుకుని వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments