Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తా: సెంట్రల్ చీఫ్ లేబర్ కమిషనర్

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (13:31 IST)
దేశంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ కూడా వారి పిల్లల చదువుకోసం, కేంద్ర కార్మిక శాఖ నుంచి ప్రతి సంవత్సరం వచ్చే స్కాలర్షిప్ వర్తించేలా తన వంతు సహాయం చేస్తానని అని సెంట్రల్ చీఫ్ లేబర్ కమిషనర్ రాజన్న వర్మ అన్నారు.

ఢిల్లీలోని సెంట్రల్ లేబర్ కార్యాలయంలో ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే. కోటేశ్వరరావు రాజన్ వర్మను కలిశారు. దేశంలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరి పిల్లలకు వారి చదువుల నిమిత్తం కేంద్ర కార్మిక శాఖ నుండి స్కాలర్షిప్ రూపంలో ప్రతి సంవత్సరం వచ్చేటువంటి నగదును విడుదల చేసి అందరికీ అందేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు.

దీనికి స్పందించిన సెంట్రల్ చీఫ్ లేబర్ కమిషనర్ వర్మ ఏ డబ్ల్యూ జే ఏ ఇచ్చిన ఫిర్యాదును కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు పంపించి అమలయ్యేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ రాజన్ వర్మకు ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. కోటేశ్వరరావు అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments