Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో బైకుపై వెళ్తుండగా పేలిన దీపావళి ఉల్లిగడ్డ బాంబులు, ఒకరి మృతి (video)

ఐవీఆర్
గురువారం, 31 అక్టోబరు 2024 (15:49 IST)
దీపావళి బాణసంచాతో ఎంతో జాగ్రత్తగా వుండాలి. ఏమాత్రం ఏమరపాటుగా వుంటే బాణసంచా ప్రాణాల మీదికి తెస్తాయి. ఏలూరులో ఉల్లిగడ్డ బాంబులు పేలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. బైక్‌ పైన ఉల్లిగడ్డ బాంబులను ఓ మూటలో వేసుకుని తీసుకెళ్తుండగా పేలిపోయాయి. ఈ ఘటనలో బైకును నడుపుతున్న సుధాకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
 
ఏలూరు తూర్పువీధి గౌరమ్మ గుడి వద్ద ఓ బైక్‌పై ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళుతున్నారు. ఐతే బైకు బ్యాలెన్స్ తప్పి అది కాస్త గోతిలో పడింది. ఉల్లిగడ్డ బాంబులు బలంగా నేలను తాకితే పేలిపోతాయి. ఈ క్రమంలో బైకు బలంగా నేలకి గుద్దుకోవడంతో మూటలో వున్న ఉల్లిగడ్డ బాంబులు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments