Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివిసీమలో భగ్గుమన్న పాత కక్షలు...వ్య‌క్తిపై దారికాచి దాడి

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (12:52 IST)
దివిసీమ‌లో మ‌రో సారి పాత క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి. కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన రేపల్లె ప్రతాప్ అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అవనిగడ్డ నుంచి వి. కొత్తపాలెం తన ఇంటికి వెళ్తుండగా, దారికాచి కత్తులతో తనపై దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు.

 
పాత కక్షల నేపథ్యంలో రేపల్లె రాము, ఎలవర్తి మల్లికార్జునరావు మరి కొంతమంది కలిసి తనపై దాడి చేసినట్లు బాధితుడు  తెలిపాడు. 2014లో వి. కొత్తపాలెం గ్రామంలో జరిగిన హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న రేపల్లె ప్రతాప్ పై ఈ దాడి జ‌రిగింది. తీవ్ర గాయాలతో అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో ప్రతాప్ చికిత్స పొందుతున్నాడు. దాడి జరిగిన సంఘటనపై వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామ‌ని అవనిగడ్డ సి.ఐ  రవికుమార్. తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments