Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ బాధాకరం : తెరాస మహిళా ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (17:08 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని పలువురు స్వాగతిస్తుంటే, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
ఆలేరులో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బాధాకరమన్నారు. 'దిశ అనే అమ్మాయికి అన్యాయం జరిగింది. మాకూ బాధ కలిగింది. కేసులో నిందితులైన ఆ నలుగురు పిల్లలను చంపేశారు. అందుకు కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ నలుగురు పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించాలి' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments