Webdunia - Bharat's app for daily news and videos

Install App

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

సెల్వి
శనివారం, 19 ఏప్రియల్ 2025 (16:21 IST)
కలియుగంలో వికృత కార్యాలు జరుగుతాయని మహానుభావులెందరో ముందుగానే చెప్పిన సందర్భాలున్నాయి. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాల కారణంగా కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇవి చాలవన్నట్లు వయస్సుతో సంబంధం లేకుండా పెళ్ళిళ్లు జరిగిపోతున్నాయి. 
 
తాజాగా 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో వివాహ ఏర్పాట్లు జరిగాయి. అయితే ఈ వివాహం ఆలయంలో జరగడంతో భక్తులు ఆ పెళ్లిని అడ్డుకున్నారు. దాదాపు 20 ఏళ్ల వ్యత్యాసంలో వున్న వ్యక్తిని 22 ఏళ్ల యువతి పెళ్లాడటాన్ని అక్కడున్న స్థానికులే అంగీకరించలేదు. 
 
కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఈ వివాహ తంతును భక్తులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. 42 ఏళ్ల యువతి పెళ్లి పీటలపై ఏడుస్తున్న యువతిని చూసిన భక్తులు, భద్రతా సిబ్బంది.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తెలుసుకున్నారు. 
 
యువతి ఆవేదనను గుర్తించిన భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వరుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments