Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tirupati Stampede డిఎస్పీ వల్ల తొక్కిసలాట, అంబులెన్స్ డ్రైవర్ పత్తాలేడు

ఐవీఆర్
గురువారం, 9 జనవరి 2025 (10:58 IST)
Tirupati Stampede వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. అక్కడ భక్తులను అదుపుచేయాల్సిన డిఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఒక్కసారిగా భక్తులు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.
 
తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసారు. చికిత్స కోసం అంబులెన్స్ వాహనాన్ని పిలువగా వాహనాన్ని టికెట్ కౌంటరు దగ్గర పార్క్ చేసి డ్రైవర్ ఎటో వెళ్లిపోయాడు. వీళ్లిద్దరి కారణంగానే భక్తులు ప్రాణాలు కోల్పోయారు'' అని తన నివేదికలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments