Tirupati Stampede డిఎస్పీ వల్ల తొక్కిసలాట, అంబులెన్స్ డ్రైవర్ పత్తాలేడు

ఐవీఆర్
గురువారం, 9 జనవరి 2025 (10:58 IST)
Tirupati Stampede వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. అక్కడ భక్తులను అదుపుచేయాల్సిన డిఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఒక్కసారిగా భక్తులు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.
 
తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసారు. చికిత్స కోసం అంబులెన్స్ వాహనాన్ని పిలువగా వాహనాన్ని టికెట్ కౌంటరు దగ్గర పార్క్ చేసి డ్రైవర్ ఎటో వెళ్లిపోయాడు. వీళ్లిద్దరి కారణంగానే భక్తులు ప్రాణాలు కోల్పోయారు'' అని తన నివేదికలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments