Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి బోటు ప్రమాదం-12 మంది ప్రాణాలు జలార్పణం.. 22 మంది సురక్షితం

Webdunia
ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (16:46 IST)
గోదావరి బోటు ప్రమాదం 12 మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికి తీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 22మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. బయటపడిన వారిని రంపచోడవరం ఆస్పత్రికి అధికారులు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులూ లేవు. 
 
బోటు యజమాని పేరు వెంకటరమణగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 62మంది వున్నారని చెప్పారు. వీరిలో 51 మంది ప్రయాణికులు 11 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
 
ప్రమాదం జరిగిన రాయల్ వశిష్ట బోటులో 22మంది హైదరాబాద్ వాసులు, 9 మంది విశాఖ వాసులు, ఇద్దరు రాజమండ్రికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దేవీపట్నం బోటు ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ తక్షణమే సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments